కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, గత వైసీపీ పరిపాలన సమయంలో జరిగిన కొన్ని కీలక ఘటనలపై ప్రతీకారం ప్రారంభమైంది. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై...
వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురువారం ఉదయం సంచలన పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే వంశీ...
‘టీవీ5 మూర్తికి’ జ్ఞానోదయం అయ్యింది. ఇన్నాళ్లు తిరుమల లడ్డూపై టీడీపీ, ఎల్లోమీడియా చేసిన యాగీ అంతా ఇంతాకాదు.. చంద్రబాబు ఏకంగా జాతీయ మీడియాను మేనేజ్ చేసి...