Top Stories

Tag: YCP

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం ఎయిర్‌పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రైతుల పక్షాన మాట్లాడటంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. నిన్న...

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ...

ఇందుకే అక్కడ వైసీపీ వరుసగా గెలుస్తోంది..

అరకు పార్లమెంట్ నియోజకవర్గం.. గిరిజన హృదయస్పందన తెలిసిన నేల. అక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, గిరిజన జీవితాల్లో మార్పు కోరుకునే...

జగన్ వస్తే ఇట్లుంటదీ.. గూస్ బాంబ్స్ వీడియో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఎప్పుడూ ఒక ప్రభంజనంలానే ఉంటుంది. తాజాగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ...

“మూడో క్లాస్ చదివిన నేను…” యాంకర్ సాంబశివరావు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఈ నేపథ్యంలో టీవీ5...

2 నెలల్లోనే జైల్లో వేస్తాం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. 2029లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ విద్యాసంస్థల...

కాపులు, దళితులు.. వైసిపి గేమ్ ఛేంజింగ్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. చదివి, పరీక్షలు రాసి, పాసై ఉద్యోగం సంపాదించడం కష్టమని,...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మావోయిస్టుల తరహాలో...

తట్టుకోలేకపోయిన ఏబీఎన్ వెంకటకృష్ణ

కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య స్నేహపూర్వక క్షణాలు.. కౌగిలింతలు, హిందీలో ప్రశంసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ...