ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్ చర్చలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధికార ప్రతినిధి జనసేన అధినేత పవన్...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడకుండానే నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అధికార కూటమి ప్రభుత్వం అరెస్టుల ప్రక్రియను...
ప్రతీ రాజకీయ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడానికి పోరాటం చేస్తుంది. ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనపై దృష్టి...
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత నిప్పు లేకుండా పొగ రావడం సాధ్యమైపోయింది. ఎవరినైనా టార్గెట్ చేస్తూ, అసత్య ఆరోపణలతో పరువు తీసే ప్రయత్నాలు రోజురోజుకూ...
జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్న ఎల్లో మీడియా జర్నలిస్టులు.. తమ మీడియాలో జగన్ ప్రజాదరణ వీడియోలనే ప్రదర్శించకుండా కుట్ర చేస్తున్నారని అర్థమవుతోంది.. జగన్...
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు....
గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు "సూపర్ సిక్స్, సూపర్ సెవెన్"...