Top Stories

Tag: YCP

జగన్ ప్రాణాలకు ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తతతో కదలికలతో మారింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం...

ఆ మీడియాపై వైసీపీ ఆగ్రహం

తెలుగు మీడియా వర్గాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కథనాలు రాసిన గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇటీవలి కాలంలో...

వైసీపీకి బీజేపీ రిటర్న్ గిఫ్ట్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అవసరార్ధం వాడుకొని వదిలేసే వైఖరి కొత్త చర్చకు దారితీస్తోంది. తాజాగా ఏపీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పీ. నడ్డా వైసీపీ...

వైసిపి సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. కమిషనర్ నీలం సాహ్ని పదవీ...

PPP పై సాంబశివరావు వింతడవాదన

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు. వైద్య విద్యలో ప్రైవేటీకరణ వద్దు అని వాదిస్తున్న వారిపై సాంబ గారికి విపరీతమైన...

‘మహా వంశీ’ కామెడీ కితకితలు…

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్‌లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా...

టిడిపికి గడ్డుకాలం

బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే, జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ బిజెపి నుంచి...

ఆ మాజీ మంత్రి అరెస్టుకు ముహూర్తం

మరో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? ముహూర్తం ఖరారు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ...

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని మార్కెట్ యార్డ్ నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి...

ఎందుకన్నా సినిమా డైలాగులు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ హాస్యనటుడు...

వైసీపీ నేతపై టీడీపీ నేతల దాడి

శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో వైసీపీ కార్యకర్త అశోక్‌పై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడి...

విజనరీ క్లీన్ బౌల్డ్

పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ 'అన్నీ నేనే చేశాను' అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు. హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే అభివృద్ధి చేస్తున్నానని జాతీయ...