లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ భవనానికి చాలా సంవత్సరాల తరువాత వైఎస్...
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2021లో తమ అధికార హవా నేపథ్యంలో ఎంపీటీసీ,...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అమితమైన అభిమానంతో...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దూకుడు చూపిస్తోంది. 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొన్న తరువాత పార్టీ శ్రేణుల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిస్తేజాన్ని తొలగించి,...
ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనతను సరిదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు వ్యూహం రూపొందించారు. 2024లో కేవలం రెండు సీట్లు గెలుచుకోవడం వైసీపీకి పెద్ద షాక్గా మారింది. దీంతో...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నాయకులకు కీలక...
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ సోషల్ మీడియా రంగంలో రాజకీయ గెలుపు-పోరాటాలు రగులుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు...
మెగాస్టార్ చిరంజీవి ఇకపై రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పరిణామాలు, ముఖ్యంగా బాలకృష్ణ వ్యాఖ్యలు, అలాగే "హరిహర వీరమల్లు"...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. "తగ్గేదేలే... వదిలేదేలే" అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్...