Top Stories

Tag: ysrcp

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు త్వరలో సొంత పార్టీ ఏర్పాటు...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించేది ఒకటే.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఇంకా...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను అసహనానికి గురిచేస్తున్నాయా? ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై డిప్యూటీ సీఎం...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం ల్యాండ్...

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా? తాజాగా వైఎస్ షర్మిల – ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య...

దువ్వాడ ఆశలు గల్లంతు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న ధర్మాన ప్రసాదరావుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

వల్లభనేని వంశీకి భారీ ఊరట..

వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. తాజాగా నమోదైన కేసులో అరెస్టు తప్పదన్న పరిస్థితుల్లో కొద్దిరోజులు పరారీలో...

ఏపీలో పదే పదే అదే తప్పు!

ఆంధ్రప్రదేశ్‌లో పాలన పక్కదారి పడుతోందన్న విమర్శలు రోజురోజుకీ బలపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. తాజాగా వైఎస్...

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత నెల 17న మాచవరం పోలీస్...

పెద్దదిక్కును కోల్పోయిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. నెల్లూరు జిల్లాలో వైసీపీని బలహీనపరచడమే లక్ష్యంగా బలమైన రాజకీయ కుటుంబాలను తమవైపు తిప్పుకునే...

బాబు గారి స్త్రోత్రాలు.. విని తరించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి....