ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు అధికార పక్షం, మరోవైపు విపక్షాల కూటమి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో వైఎస్...
ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించేది ఒకటే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఇంకా...
వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్ను అసహనానికి గురిచేస్తున్నాయా? ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై డిప్యూటీ సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ...
వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం ల్యాండ్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న ధర్మాన ప్రసాదరావుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. తాజాగా నమోదైన కేసులో అరెస్టు తప్పదన్న పరిస్థితుల్లో కొద్దిరోజులు పరారీలో...
ఆంధ్రప్రదేశ్లో పాలన పక్కదారి పడుతోందన్న విమర్శలు రోజురోజుకీ బలపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. తాజాగా వైఎస్...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత నెల 17న మాచవరం పోలీస్...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. నెల్లూరు జిల్లాలో వైసీపీని బలహీనపరచడమే లక్ష్యంగా బలమైన రాజకీయ కుటుంబాలను తమవైపు తిప్పుకునే...