Top Stories

బాబుకే ‘బూతు’ చూపించారు.. వైరల్ వీడియో

చంద్రబాబు అంటే ఒక విజనరీ.. బాబు అంటే ఆయనకు ఆయనే తోపు.. హైదరాబాద్ కట్టింది ఆయనే.. ఇక అమరావతి కట్టేది ఆయనే. అసలు చంద్రబాబు చేయబట్టే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ చదివాడట.. పీఎంలను, సీఎంలను మార్పించిన చంద్రబాబు ఇంకా ఆ మాయలోనే పడి ఉన్నాడు.

ప్రతీది గంటలకొద్దీ సమీక్షలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఇప్పటికీ ఆ వాసనలు పోవడం లేదు. మీడియాను ముందేసుకొని గంటలు గంటలు మాట్లాడడం.. సోదీ చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.

తాజాగా వైసీపీ చేసిన పొరపాట్లపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చాడు మన చంద్రబాబు. విశాఖలో రుషికొండను చూపించమంటూ వీడియో స్క్రీన్ ఎడిటర్ కు సూచించాడు. కానీ ఇక్కడే చంద్రబాబుకు దిమ్మదొరికి ఆ ‘బొమ్మ’ కనపడింది.

విశాఖ రుషికొండకు బదులు బికినీలు వేసుకొని హాట్ గర్ల్స్ ఫొటోను డిస్ ప్లే చేశారు. దీంతో చంద్రబాబు దాన్ని చూసి అవాక్కయ్యారు.

‘బ్రాడ్ గా ఫిగర్స్ ను ఒకసారి చూస్తే అనే సరికి బూతు బొమ్మ కనిపించింది. దీంతో సీరియస్ అయిన చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి.. రెండూ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి’ అంటూ ఆపరేటర్ ను హెచ్చరించారు.

దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు.

Trending today

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

Topics

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

Related Articles

Popular Categories