Top Stories

EVM Scam : ఏపీలో ‘ఈవీఎం’ అతి పెద్ద స్కాం బయటపడింది..

EVM Scam : ఏపీలో ఈవీఎం సిత్రాలు బయటపడుతున్నాయి.. ఏపీలో గెలుపు కోసం చంద్రబాబు, పవన్ లు కలిసి కేంద్రంలోని బీజేపీని మేనేజ్ చేశారని.. ఈవీఎం హ్యాకింగ్ ల వల్లనే గెలిచారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని క్లియర్ కట్ గా అర్థమైంది.

ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి ఆధారాలతో సహా నిరూపించాడు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీ 36వ వార్డులో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లెక్కలు బయటపెట్టారు.

36వ వార్డులో పోలింగ్ బూత్ నంబర్ 28లో మొత్తం 578 ఓట్లు ఉన్నాయి.ఇందులో అనూహ్యంగా కాంగ్రెస్ కు 464, టీడీపీకి 95, నోటా 8 వచ్చాయి. అధికార వైసీపీకి ఒక్కటే ఓటు పడింది. ప్రతీ పోలింగ్ బూత్ లో ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు. అక్కడ పార్టీ కన్వీనర్, పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్లందరి ఓటువేశారు. అయినా వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడిందని చెబుతున్నారు.

ఇదే కాదు రాష్ట్రవ్యాప్తంగా 12శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయి. వాటి వ ల్ల టీడీపీ గెలిచింది. ఇదో పెద్ద స్కాంగా చెప్పవచ్చు. ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories