Top Stories

EVM Scam : ఏపీలో ‘ఈవీఎం’ అతి పెద్ద స్కాం బయటపడింది..

EVM Scam : ఏపీలో ఈవీఎం సిత్రాలు బయటపడుతున్నాయి.. ఏపీలో గెలుపు కోసం చంద్రబాబు, పవన్ లు కలిసి కేంద్రంలోని బీజేపీని మేనేజ్ చేశారని.. ఈవీఎం హ్యాకింగ్ ల వల్లనే గెలిచారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని క్లియర్ కట్ గా అర్థమైంది.

ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి ఆధారాలతో సహా నిరూపించాడు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీ 36వ వార్డులో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లెక్కలు బయటపెట్టారు.

36వ వార్డులో పోలింగ్ బూత్ నంబర్ 28లో మొత్తం 578 ఓట్లు ఉన్నాయి.ఇందులో అనూహ్యంగా కాంగ్రెస్ కు 464, టీడీపీకి 95, నోటా 8 వచ్చాయి. అధికార వైసీపీకి ఒక్కటే ఓటు పడింది. ప్రతీ పోలింగ్ బూత్ లో ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు. అక్కడ పార్టీ కన్వీనర్, పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్లందరి ఓటువేశారు. అయినా వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడిందని చెబుతున్నారు.

ఇదే కాదు రాష్ట్రవ్యాప్తంగా 12శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయి. వాటి వ ల్ల టీడీపీ గెలిచింది. ఇదో పెద్ద స్కాంగా చెప్పవచ్చు. ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories