Top Stories

EVM Scam : ఏపీలో ‘ఈవీఎం’ అతి పెద్ద స్కాం బయటపడింది..

EVM Scam : ఏపీలో ఈవీఎం సిత్రాలు బయటపడుతున్నాయి.. ఏపీలో గెలుపు కోసం చంద్రబాబు, పవన్ లు కలిసి కేంద్రంలోని బీజేపీని మేనేజ్ చేశారని.. ఈవీఎం హ్యాకింగ్ ల వల్లనే గెలిచారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని క్లియర్ కట్ గా అర్థమైంది.

ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి ఆధారాలతో సహా నిరూపించాడు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీ 36వ వార్డులో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లెక్కలు బయటపెట్టారు.

36వ వార్డులో పోలింగ్ బూత్ నంబర్ 28లో మొత్తం 578 ఓట్లు ఉన్నాయి.ఇందులో అనూహ్యంగా కాంగ్రెస్ కు 464, టీడీపీకి 95, నోటా 8 వచ్చాయి. అధికార వైసీపీకి ఒక్కటే ఓటు పడింది. ప్రతీ పోలింగ్ బూత్ లో ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు. అక్కడ పార్టీ కన్వీనర్, పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్లందరి ఓటువేశారు. అయినా వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడిందని చెబుతున్నారు.

ఇదే కాదు రాష్ట్రవ్యాప్తంగా 12శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయి. వాటి వ ల్ల టీడీపీ గెలిచింది. ఇదో పెద్ద స్కాంగా చెప్పవచ్చు. ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories