Top Stories

బాబు, పవన్ లు.. ఈమె అరుపులు వినపడుతుందా? వైరల్ వీడియో

ఎన్నికల ముందర అసలు కరెంట్ బిల్లులు పెంచేదే లేదు.. ఇది ప్రజా ప్రభుత్వం అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. అసలు తమ ప్రభుత్వం ప్రజా ఫ్లెండ్లీ అని ఎవరినీ నొప్పించకుండా వెళతామంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ బిల్లులు పెంచి ప్రజలకు వాత పెడుతున్నారు. సాధారణ ఇంటికి 500 లోపు వచ్చేది ఇప్పుడు 2000 దాటుతోంది.

చలికాలంలోనూ కరెంట్ బిల్లులు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి! ఒకవైపు ప్రతినెలా వందల్లో… వేలల్లో బిల్లులు అందుకుంటూ… మరోవైపు చలికాలంలోనూ కోతలతో దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

హైవోల్టేజీ కారణంగా ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిన సంకీర్ణ ప్రభుత్వం జనవరి నుంచి అదనంగా రూ.9,412.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఛానళ్లపైనే విద్యుత్ చార్జీల భారం రూ.9,412.50 కోట్లు. మరోవైపు సామాజిక సహాయ కార్యక్రమాలు నిలిపివేస్తున్నారు. ప్రాథమిక ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

తాజాగా ఓ మహిళ తనకు 2000 కరెంట్ బిల్లు భారం వచ్చిందని పేర్కొంటూ వీడియో చేసి విడుదల చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని నెటిజన్లు షేర్లు చేస్తూ మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories