Top Stories

ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చిన ప్రభుత్వం?

ఏపీలో కొలువైన కూటమి ప్రభుత్వం ఆంధ్రా ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ తప్పిదాలను లూప్ హోల్స్ వెతికి మరీ పెంట చేస్తోంది.. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వంలో మార్చిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా సవరించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ విలువలపై పెంచేందుకు రెడీ అయ్యారు. ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, జనవరి 1 నుంచి కొత్త విలువలు ప్రవేశపెడతామని.. వైసీపీ హయాంలో భూముల విలువను పెంచాలని నిర్ణయించారు.

కానీ సంకీర్ణ ప్రభుత్వం దీనిని అశాస్త్రీయంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా గత వైసిపి పాలకులు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా తాము ఎంచుకున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఖర్చును పెంచారని భావిస్తోంది.. అటువంటి సందర్భాలలో, వాస్తవ పరిస్థితుల ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం అనే నిర్ణయం తీసుకోబడుతుంది. జిల్లా కలెక్టర్ సంయుక్త నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేశారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయనున్నారు.

ఈ నెల 20న అసిస్టెంట్ కార్యాలయంలో ఆఫర్ నోటీసు అందజేయబడుతుంది. అప్పీళ్లు 24 గంటల వరకు తీసుకుంటారు. చివరి రివ్యూ 27న జరుగుతుంది. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం వీటిని ధృవీకరించింది. కొత్త రిజిస్ట్రేషన్ విలువలు జనవరి 1 నుండి అందుబాటులోకి వస్తాయి. అయితే, ఈ చార్జీలు ప్రస్తుత స్థాయిల కంటే 10-15% పెరగవచ్చని సమాచారం. ప్రభుత్వం చాలా సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories