Top Stories

నీ కుక్క బాగుంది.. జగన్ చెప్పిన పిట్టకథ

టీడీపీ ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన ఓ పిట్టకథ వైరల్ అవుతోంది. కూటమి సర్కార్ చేస్తోన్న కుట్రను బయటపెట్టేలా ఉందని అంటున్నారు. జనాలకు అర్థమయ్యే భాషలో చాలా వినసొంపుగా.. ఆకట్టుకునేలా జగన్ ఈ ‘కుక్కపిల్ల’ కథ చెప్పాడు.

ఓ అమాయకుడు భుజం మేకపిల్లను వేసుకొని దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తాడు. అయితే అక్కడే ఈ విషయం చూసిన నలుగురు దొంగలు చాకచక్యంగా అతడిని వెంబడిస్తూ.. ‘ఏమయ్యా భుజంపై కుక్కపిల్ల బాగుంది.. మాకు అమ్ముతావా?’ అంటూ మొదట ఓ దొంగ అంటాడు. అయితే ఆశ్చర్యపోయిన ఆ అమాయకుడు నేను తీసుకెళుతున్నది మేకపిల్ల కదా కుక్కపిల్ల అంటాడేంటి అని సంశయం వ్యక్తం చేస్తూ ముందుకెళుతాడు..

మిగతా ముగ్గురు కూడా ఇలానే భుజాన కుక్కపిల్లను ఎందుకు మోసుకెళుతున్నావయ్యా.. కింద నడిపించుకు తీసుకెళ్లు అంటారు. ముగ్గూరు మేకపిల్లను కుక్కపిల్ల అనేసరికి డౌట్ వచ్చిన అమయాకుడు తన కళ్లకే ఏదో మసక బారింది కావచ్చని ఆ మేకపిల్లను కింద పడేసి ఈ కుక్కపిల్ల వద్దు ఏమీ వద్దని వెళ్లిపోతాడు.

ఆ నలుగురు దొంగలు ఆ మేకపిల్లను తీసుకొని వండుకు తింటారు. ఆ నలుగురు ఎవరయ్యా అంటే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, ఎల్లో మీడియా అంటూ జగన్ చెప్పిన ఈ పిట్టకథ వైరల్ అవుతోంది. మీరూ ఆ వీడియోను చూసి కూటమి సర్కార్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories