Top Stories

బాబు గారిని అడ్డంగా బుక్ చేసిన మహిళ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవుతోంది. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని పీఆర్ స్టంట్స్‌ కోసం వాడుకోవడం టీడీపీకి ఇప్పుడు ఆటగా మారింది.

బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం బాబు స్వయంగా ఒక మహిళను ప్రశ్నించారు. “ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు ఏం ఉపయోగం?” అని అడగగా, ఆ మహిళ ఇచ్చిన సమాధానం మాత్రం ట్రోల్స్‌కు బలమైన ఆయుధమైంది.

ఆవిడ ఏం చెప్పిందంటే.. “బస్సు టికెట్ డబ్బులు మిగులుతాయి.. ఆ డబ్బుతో మేము చీటీలకూ కట్టుకుంటున్నాం” అని. ఈ సమాధానం విన్నవెంటనే అక్కడ ఉన్నవారే కాదు, వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు.

సాధారణంగా బస్సు టికెట్ చార్జీలు కొన్ని రూపాయలే ఉంటాయి. ఆ డబ్బు మిగిలితే దాన్ని చిట్టీలు కట్టుకోవడం అసాధ్యం అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో బాబు అడిగిన ప్రశ్న, ఆవిడ ఇచ్చిన సమాధానం రెండూ కలసి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో “టికెట్ డబ్బులతో చీటీలకూ కడతామంటారా?”, “ప్రచారం కోసం ఇలా ఓవర్ యాక్షన్‌లు చేస్తారా?” అంటూ మీమ్స్, ట్రోల్స్ ముదురుతున్నాయి. బాబు గారూ తగ్గించుకుంటే మంచిదని, ఇలా ప్రజల ముందర అసంబద్ధ సమాధానాలు తెచ్చిపెట్టుకోవడం పార్టీకి కూడా ప్రతికూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి మేలు చేయాలనుకున్న పథకం పీఆర్ స్టంట్స్ వల్లే సోషల్ మీడియాలో వ్యంగ్యానికి గురవుతోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories