Top Stories

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

 

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ తో ప్రారంభం కానుంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే — సామాన్యులకు కూడా హౌస్‌లో ప్రవేశం కల్పించడం. వేలాది దరఖాస్తుల నుంచి ఎంపికైన కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పటికే అగ్నిపరీక్ష టాస్క్‌లలో తమ ప్రతిభను చూపించారు.

జడ్జీల నిర్ణయంతో శ్రేయా, దమ్ము శ్రీజ, పడాల పవన్ కళ్యాణ్ నేరుగా హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్. అలాగే ఓటింగ్ ద్వారా మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి లో ఎవరో ఒకరు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.

సెలబ్రిటీల జాబితా కూడా ఆసక్తికరంగానే ఉంది. సీరియల్స్‌లో నటించిన భరణి, కమెడియన్ సుమన్ శెట్టి, జబర్దస్త్ ఇమ్మానుయేల్, నటీమణులు ఆశా షైనీ, తనూజ గౌడ, సంజన గిల్రాని, డెబ్జానీ, రీతూ చౌదరి లు హౌస్ లోకి రావడం ఖాయమని సమాచారం.

ఇక సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టి, పికిల్స్ రమ్య మోక్ష, అలాగే జానీ మాస్టర్ కేసులో హైలైట్ అయిన శ్రేష్టి వర్మ కూడా ఈ సీజన్ లో భాగం కానున్నారు. అంతేకాదు, ప్రియాంక జైన్ కాబోయే భర్త శివ్, గుప్పేదేంత సీరియల్ హీరో ముకేశ్ గౌడ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.

అత్యంత ఆసక్తికరంగా ఉన్న విషయం ఏంటంటే — యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ 9లో పాల్గొననున్నారని బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ ఆదివారం లాంచ్ ఎపిసోడ్ తర్వాత అసలు జాబితా బయట పడనుంది. అప్పటివరకు ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం పెరుగుతూనే ఉంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories