Top Stories

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

 

టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, తొమ్మిదో సీజన్‌ను మరింత హంగామాగా ఆరంభించడానికి సిద్ధమవుతోంది.

ఈసారి ప్రత్యేకంగా ‘అగ్ని పరీక్ష’ అనే షో ద్వారా సాధారణ ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో 45 మంది పోటీ పడగా, వారిలోంచి కొందరిని ఎంపిక చేసి, చివరికి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్‌కి పంపనున్నారు.

అయితే జడ్జెస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. దీనిపై నటుడు నవదీప్ స్పష్టతనిచ్చాడు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కు ముందే ఓటింగ్‌లో ఆదరణ లభిస్తుందని, కానీ సాధారణ కంటెస్టెంట్స్ మాత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలంటే వారి వ్యక్తిత్వం బయటపడాలని చెప్పారు. అందుకే ప్రత్యేకమైన టాస్క్‌లతో వారి నిజ స్వభావం వెలికి తీయడానికి, జనంలో వారికీ ప్రత్యేక క్రేజ్ తెచ్చేలా చేయడానికి జడ్జెస్ కఠినంగా ఉంటారని ఆయన వివరించారు.

మొత్తానికి ‘అగ్ని పరీక్ష’ ద్వారా బిగ్ బాస్‌లో సాధారణ ప్రజల భాగస్వామ్యం ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగం సీజన్ 9 విజయానికి ఎంత ఉపయోగపడుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్కే బాంబు

ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడూ టిడిపికి అండగా నిలిచిందనే అభిప్రాయం ఉండేది. అయితే...

Related Articles

Popular Categories