Top Stories

Pawan Kalyan : నీ విశ్వాసానికి ముచ్చటేస్తోంది ‘కట్టప్ప’ పవన్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగితే.. జగన్ ప్రభుత్వం ‘కోటి’ రూపాయల పరిహారం ప్రకటించింది. దీన్ని ఇదే పవన్ కళ్యాణ్ నాడు ‘కోట్లు’ ఇచ్చినా ప్రాణాలు తిరిగి వస్తాయా? అని అరిచేశాడు..

కట్ చేస్తే ఇప్పుడు అచ్చుతాపురంలో ప్రమాదం జరిగి చనిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోటి పరిహారంగా ప్రకటించింది.దీనిపై పవన్ కంపెనీపై చర్యలు చేపడితే పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి పారిపోతారని.. అందుకే ఇలాంటి విషయంలో ఏం చేయలేం అని చేతులెత్తేశాడు..

నాడు జగన్ హయాంలో జరిగితే ఎలా ఎంతలా అరిచేశాడో.. సెంటిమెంట్ రగిల్చి ప్రజల్లో ఫెయిత్ పొందాడో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు అదే పవన్ ప్రజలు తన ప్రభుత్వంలో చనిపోతే మాత్రం వారి ఖర్మ, దురదృష్టం కంపెనీని ఏమీ అనలేం అని కోటి రూపాయలు విషయంపై ఏమాత్రం స్పందించాడు.

మనం చేస్తే సంసారం.. అదే జగన్ చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వ్యవహరించిన పవన్ తీరును అందరూ ఏకిపారేస్తున్నారు. ఇదేనీ నీ నీతి నిజాయితీ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories