Top Stories

Pawan Kalyan : పచ్చి అబద్దాల మాంత్రికుడు ‘పవన్’

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అబద్ధాలతో రాజకీయాన్ని మార్చగలడు.. తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబుపై సానుభూతి తెప్పించగలడు. ఒక విష ప్రచారాన్ని చేసి జగన్ ను వైసీపీని విలన్ ను చేయగలదు. బలమైన పచ్చమీడియా, చంద్రబాబు అండతో గతంలో ఏపీలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్వయంగా కేంద్రమే ఇందులో 28వేల మంది మిస్ అయితే 27400 మంది రికవరీ అయ్యారని.. ఒక 600 మంది ఆచూకీనే తెలియడం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసేసరికి పవన్ కళ్యాణ్ నోరు మూతపడింది.

ప్రతిపక్షంలో ఉండగా ఇదే పవన్ ప్రతీ సభలోనూ ఏపీ మహిళలు అదృశ్యమవుతున్నారని.. వాలంటీర్లు మాయం చేస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం దీనిపై పార్లమెంట్ లో ప్రకటన చేయగానే తమ కూటమిలోని బీజేపీ నే క్లారిటీ ఇవ్వగానే దీనిపై మాత్రం పవన్ నోరుమెదపరు.

కళ్లు మూసుకొని కళ్లు తెరిచేలోపు పవన్ అబద్దాలు చెబుతారు. వాటిని నమ్మించగలడు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేసినా దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ స్పందించడు. అప్పుడు గొంతు చించుకున్న జనసేన వీరమహిళలు నోరెత్తరు. జనసైనికులు అస్సలు స్పందించరు.

పవన్ దీనిపై ఎందుకు వివరణ ఇవ్వరు. పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్ మెంట్ కు క్లారిటీ ఇవ్వాలి. 30వేల మంది మిస్సింగ్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలి. దీన్ని బట్టి పచ్చి అబద్దాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ మీడియా ముఖంగా కడిగేసిన పరిస్థితి నెలకొంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories