Top Stories

టీవీ5 మూర్తి బయటపడ్డాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా తన పరిధికి మించి వ్యవహరిస్తుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలను ఎవరు ఏర్పాటు చేయాలనే విషయాన్ని తామే నిర్ణయించే స్థాయిలో ఉన్నామనే భావనను కొన్ని మీడియా సంస్థలు కలిగి ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడం, తమకు అండగా ఉండే పార్టీలకు కొమ్ము కాయడం మీడియా సంస్థలకు అలవాటుగా మారిపోయింది. ఎల్లో మీడియాగా పేరుగాంచిన కొన్ని పత్రికలు, చానల్స్ కు చంద్రబాబు నాయుడు, ఆయన సారధ్యంలోని పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి. ఇందుకోసం ఏం చేయడానికి అయినా సదరు మీడియా సంస్థలు వెనుకాడవు.

పొరపాటున తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఏర్పాటు అయితే ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటాయి ఈ మీడియా సంస్థలు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఎల్లో మీడియా సంస్థల్లో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ స్వయంగా వెల్లడించాడు. ఆయనే మూర్తి. టీవీ5 పూర్తిగా ప్రస్తుతం ఆయన పేరు అందరికీ సుపరిచితమే. ఒక యువతని ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో మూర్తి మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో ఉన్న ఆవేశంతోనే ఇప్పటికీ మాట్లాడుతున్నావని, అసలు మన ఛానల్ కు ఆదాయంలో మేజర్ షేర్ ప్రభుత్వ ఆడ్స్ అని మూర్తి పేర్కొన్నాడు.

వారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే యాడ్స్ ఇవ్వరని, నువ్వు అనుకున్నట్టే చేద్దువు గాని.. ప్రస్తుతానికి ఈ పొలిటికల్ న్యూస్ పర్సనల్ పెట్టి ఈ క్రైమ్ న్యూస్ చూడమ్మా అంటూ సదరు యువతకి మూర్తి సూచిస్తాడు. ఈ వీడియోను చూసిన ఎంతో మంది టీవీ5 మూర్తి అసలు విషయాన్నీ చెప్పకనే చెప్పేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం ఏం చేయడానికైనా ఈ మీడియా వాళ్ళు వెనుకాడరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories