Top Stories

టీవీ5 సాంబ శివతాండవం

ఏపీలో నకిలీ లిక్కర్ స్కాం, టీడీపీ నేతల అవినీతి చర్చలు ఊపందుకుంటున్న వేళ.. టీవీ5 యాంకర్ సాంబశివరావు మరోసారి తన సొంత శైలిలో చానెల్‌లో ‘శివతాండవం’ చేశారు.
టీడీపీ నేతలు నకిలీ సారాయి స్కాంలతో 5 వేల కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఈ దుమారంలో టీడీపీని రక్షించడానికి సాంబశివరావు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది.

తాజాగా ప్రసారమైన టీవీ5 డిబేట్‌లో సాంబశివరావు, “వైఎస్ఆర్ హయాంలో గోనె ప్రకాశరావు అనే వ్యక్తి 35 వేల కోట్లు దోచుకున్నాడు” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యతో ప్రేక్షకులు, రాజకీయ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇంతలో నెటిజన్లు మాత్రం మరో కోణంలో సాంబశివరావుపై దుమ్మురేపుతున్నారు. “గోనె ప్రకాశరావు ఎవరో మీకు తెలుసా?” అంటూ ఆ వీడియోలను రీషేర్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. “గోనే ప్రకాష్ రావు ప్రపంచ ఖ్యాతి యెల్లో ఆర్థిక శాస్త్రవేత్త! ఆడమ్ స్మిత్, కౌటిల్యుడు, అమర్త్య సేన్‌లకు కూడా ఆర్థిక పాఠాలు నేర్పినవాడు!” అంటూ నెటిజన్లు కౌంటర్లతో కామెడీ చేస్తున్నారు..

సాంబశివరావు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు “సాంబా సర్, ఇంత క్రియేటివ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది?” అని వ్యంగ్యంగా రాస్తుండగా, మరికొందరు “టీవీ5 ఇప్పుడు కామెడీ ఛానల్ అయ్యిందా?” అంటూ చమత్కరిస్తున్నారు.

ఏమైనప్పటికీ, రాజకీయ చర్చల్లో ‘లాజిక్’ కంటే ‘డ్రామా’కి ప్రాధాన్యం ఎక్కువగా పెరుగుతున్న ఈ రోజుల్లో, టీవీ5 సాంబశివరావు మరోసారి చర్చకు దారితీశారు.

https://x.com/Samotimes2026/status/1975247758195110150

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories