Top Stories

టీవీ5 ‘సాంబ’న్న ఫస్ట్రేషన్

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, చేసిన డిబేట్లు నెటిజన్ల విమర్శలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంబశివరావు టీవీ5 స్టూడియోలోనే తన అక్కసును బయటపెట్టారు.

తనపై వస్తున్న కామెంట్లు, ట్రోల్స్‌కు ఇకపై స్పందించబోనని స్పష్టం చేసిన ఆయన “ఈరోజు నుంచి పేటీఎం, సోషల్ మీడియా బ్యాచ్ రాసే వార్తల్ని, కామెంట్లను పట్టించుకోను,” అని బహిరంగంగా తెలిపారు.

సోషల్ మీడియాలో తమపై రాస్తున్న విమర్శలు తాము చెప్పిన మాటలు కొందరికి నచ్చకపోవడం వల్లే వస్తున్నాయని సాంబశివరావు వ్యాఖ్యానించారు. “మా గురించి రాస్తున్నారు అంటే మా మాటలు మీకు ఎక్కడ తగులుతున్నాయో అర్థం అవుతోంది. మేము మాట్లాడినవి ఎవరికో అసౌకర్యం కలిగిస్తున్నాయన్నదే స్పష్టం అవుతోంది,” అని ఆయన అన్నారు.

సాంబశివరావు వ్యాఖ్యలు తరచూ రాజకీయాల చుట్టూ తిరుగుతుండడం, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవుతున్నట్లుగా కనిపించడం వల్ల నెటిజన్లు మీమ్స్‌, ట్రోల్స్‌తో ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయనకు అప్పుడప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వస్తోంది.

https://x.com/Samotimes2026/status/1988895362916946320?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories