Top Stories

విదేశాల్లో వేణుస్వామి ఫుల్ ఎంజాయ్..

 

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పరంకుశం వేణు అలియాస్ వేణు స్వామి మరోసారి చర్చకు కేంద్రబిందువయ్యారు. ఇటీవల అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో ఆయనకు ప్రవేశం నిరాకరించడంతో వివాదాల్లో చిక్కుకున్న వేణు స్వామి, ఇప్పుడు విదేశాల్లో విహరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.

పసుపు రంగు టీ షర్ట్‌లో లగ్జరీ ట్రైన్లలో ప్రయాణం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్న వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఎదుటివారి జీవితం మీద వేలుపెట్టి చివరికి ఇలా ఎంజాయ్ చేస్తున్నావా?” అని కొందరు ప్రశ్నిస్తే, “పసుపు రంగు కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీ లోకి వెళ్ళబోతున్నావా?” అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఈ వీడియోపై కొందరికి వేణు స్వామి స్వయంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, చాలామందికి స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. మొత్తంగా ఆయన తాజా వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

https://x.com/paulesupaadham/status/1961365931789111557

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories