Top Stories

వైసీపీలోకి వర్మ 

 

పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భూకంపం రేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కు గట్టి షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ వర్మ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు బహిరంగం కావడం, అలాంటి సమయంలో వర్మ ముద్రగడను కలవడం పలు అనుమానాలకు తావు కలిగించింది. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గతంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్మ వైసీపీ చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వర్మను వైసీపీలోకి ఆహ్వానించేందుకు ముద్రగడ కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ బహిరంగ రాజకీయ మార్పులు ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పోటీ కారణంగా టీడీపీ, జనసేన మధ్య అసంతృప్తి పెరుగుతుండటం, వర్మ వంటి సీనియర్ నేతలు తమ భవిష్యత్‌ను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రావడం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సర్వేకూడా పిఠాపురంలో వర్మకు బాగా పేరుందని.. ఆయన గెలుస్తారని.. పవన్ ఓడిపోతారని పేర్కొన్నాయి.

ముద్రగడను కలిసిన వర్మ నిజంగానే వైసీపీలోకి వెళ్తారా? లేక కేవలం ఆత్మీయత కోసమే ఈ భేటీ జరిగిందా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే ఈ పరిణామాలు మాత్రం పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ గా మారడం ఖాయం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. https://x.com/bigtvtelugu/status/1965399798590390593

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories