Top Stories

వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడినే కాబట్టి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. భయం తనకు అసలే తెలియదని, అందుకే రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ పదవులను కూడా వదులుకున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందించారు.

జగన్ వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్
ఇంతకుముందు విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందిస్తూ, “మాకు 11 మంది రాజ్యసభ ఎంపీల్లో సాయిరెడ్డితో కలిపి నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. ఇది సాయిరెడ్డికే కాకుండా, ఇప్పటివరకు వెళ్లిపోయినవారికీ, ఇంకా వెళ్లబోయేవారికీ వర్తిస్తుంది. పార్టీ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో నడుస్తుంది. ప్రలోభాలకు లొంగి, భయపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎలా?” అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు కష్టపడి తిరిగి పనిచేస్తే మంచి సమయం వస్తుందని జగన్ పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి షాకింగ్ డెసిషన్
వైసీపీ ప్రధాన నేతగా, జగన్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీతోనూ సంబంధం పెట్టుకోకుండా, ఇకపై వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తానని స్పష్టం చేశారు.

వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డి?
రాజీనామా సమయంలో విజయసాయిరెడ్డికి వైసీపీ నేతలు గౌరవం చూపించారు. అయితే, తాజాగా జగన్‌కు కౌంటర్ ఇవ్వడంతో పార్టీ వర్గాలు ఆయనపై విమర్శలు ప్రారంభించాయి. దీని ప్రభావంగా, రాబోయే రోజుల్లో “విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ” వివాదం మరింత ముదిరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories