Top Stories

జగన్ నోట.. పవన్ పై పాట

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విసిరిన సెటైరికల్ డైలాగ్ “కార్పొరేటర్‌కు ఎక్కువ… MLAకు తక్కువ” ఇప్పుడు ఒక వైరల్ వీడియోకు కారణమైంది. ఈ డైలాగ్ ఆధారంగా రూపొందించిన డీజే మిక్స్ పాటకు జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు డ్యాన్సులతో హోరెత్తించారు.

గతంలో, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు, జగన్ మోహన్ రెడ్డి “కార్పొరేటర్‌కు ఎక్కువ… MLAకు తక్కువ” అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాజాగా ఇదే డైలాగ్ తో డీజే మిక్స్ చేసిన ఒక పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పల్నాడులో జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, ఈ పాటకు ముసలి ముతక, ఒక ముసలవ్వ, యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ కు గట్టి సెటైర్లు వేసినట్లుగా ఈ వీడియో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సంఘటన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/DrPradeepChinta/status/1935239284275167621

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories