Top Stories

అల్లు అర్జున్ కలవకుండా ఆపడం ఎందుకు?

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని, బాధితుడు శ్రీతేజ్ ను కనీసం పరామర్శించలేదని హీరో అల్లు అర్జున్ పెద్ద అభాంఢాన్ని వేశారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులు. ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగ్గా అవ్వడంతో 2 కోట్ల సాయం చేసిన అల్లు అర్జున్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బెయిల్ రావడంతో పరామర్శకు రెడీ అయ్యారు. అయితే ఆయన రావడానికి వీల్లేదంటూ.. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ దే బాధ్యత అని.. ఆయనకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ కలవట్లేదు అంటూ అసెంబ్లీలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ ఇప్పుడు పోతానంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని పలువురు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే కలవడానికి సాకులు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు కనీసం జాలి దయ లేదు అంటూ అల్లు అర్జున్ పై మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారని నిలదీస్తున్నారు.

ఇదే విషయమై కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ సానుభూతిపరులు ఇప్పుడు సమాధానం చెప్పాలని కౌంటర్ ఇస్తున్నారు.

అల్లు అర్జున్ అనేక సార్లు శ్రీతేజ్ ను కలుస్తాను అనుమతి ఇవ్వండి అన్నా అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎందుకో కారణం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు నిజం బయటపడింది. అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను కలవకుండా ఎప్పటికపుడు కేసు పేరుతో ప్రభుత్వమే బెదిరించడం ఎంత వరకు న్యాయం అని పలువురు నిలదీస్తున్నారు. బన్నీకి పంపిన ఈ నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories