Top Stories

మీడియా సంస్థ స్థాపిస్తాడా.. విజయసాయిరెడ్డి పయనం ఎటు?

వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదురించి బయటకొచ్చినప్పుడు ఆయన వెంట తోడుగా.. నీడగా.. ఆడిటర్ గా ఉన్నారు విజయసాయిరెడ్డి. జగన్ నమ్మినబంటుగా మారి ఆయనతోపాటు జైలు జీవితం గడిపారు. సాక్షి సహా జగన్ సంస్థలను చూసుకున్నారు.

అయితే ఇప్పుడు జగన్ కాదంటూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన ప్రకటనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను స్తుతిస్తూ ఇక రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు. వైసీపీ తరుఫన బలంగా కొట్లాడిన విజయసాయిరెడ్డి సడెన్ గా ఇలా వైదొలగడం వైసీపీలోనూ కాస్తంత నిరాశ నిసృహలక గురిచేస్తోంది.

జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న ఈయన ఇక రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాననడం అందరికీ నమ్మశక్యంగా లేదు. బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కొందరు.. కేంద్రమంత్రిగా, గవర్నర్ గా వెళతారని మరికొందరు అంటున్నారు.

అయితే స్వతంత్ర మీడియా సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బలమైన గొంతును వినిపిస్తానంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు అదే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి పయనం ఎటు అన్నది ఆసక్తి రేపుతోంది.

Trending today

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

Topics

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

Related Articles

Popular Categories