Top Stories

మీడియా సంస్థ స్థాపిస్తాడా.. విజయసాయిరెడ్డి పయనం ఎటు?

వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదురించి బయటకొచ్చినప్పుడు ఆయన వెంట తోడుగా.. నీడగా.. ఆడిటర్ గా ఉన్నారు విజయసాయిరెడ్డి. జగన్ నమ్మినబంటుగా మారి ఆయనతోపాటు జైలు జీవితం గడిపారు. సాక్షి సహా జగన్ సంస్థలను చూసుకున్నారు.

అయితే ఇప్పుడు జగన్ కాదంటూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన ప్రకటనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను స్తుతిస్తూ ఇక రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు. వైసీపీ తరుఫన బలంగా కొట్లాడిన విజయసాయిరెడ్డి సడెన్ గా ఇలా వైదొలగడం వైసీపీలోనూ కాస్తంత నిరాశ నిసృహలక గురిచేస్తోంది.

జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న ఈయన ఇక రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాననడం అందరికీ నమ్మశక్యంగా లేదు. బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కొందరు.. కేంద్రమంత్రిగా, గవర్నర్ గా వెళతారని మరికొందరు అంటున్నారు.

అయితే స్వతంత్ర మీడియా సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బలమైన గొంతును వినిపిస్తానంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు అదే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి పయనం ఎటు అన్నది ఆసక్తి రేపుతోంది.

Trending today

రఘురామ ఉండలేకపోతున్నాడా?

ఉప సభాపతిగా మంచి స్థానం దక్కినప్పటికీ.. రఘురామ కృష్ణరాజుకు ఆ పదవి...

పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇటీవల పుట్టపర్తిలో...

ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న అపూర్వ...

టీవీ5 సాంబపై మాస్ ర్యాగింగ్

టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత...

చంద్రబాబు సీరియస్

ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గతేడాది...

Topics

రఘురామ ఉండలేకపోతున్నాడా?

ఉప సభాపతిగా మంచి స్థానం దక్కినప్పటికీ.. రఘురామ కృష్ణరాజుకు ఆ పదవి...

పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇటీవల పుట్టపర్తిలో...

ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న అపూర్వ...

టీవీ5 సాంబపై మాస్ ర్యాగింగ్

టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత...

చంద్రబాబు సీరియస్

ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గతేడాది...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

Related Articles

Popular Categories