Top Stories

మీడియా సంస్థ స్థాపిస్తాడా.. విజయసాయిరెడ్డి పయనం ఎటు?

వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదురించి బయటకొచ్చినప్పుడు ఆయన వెంట తోడుగా.. నీడగా.. ఆడిటర్ గా ఉన్నారు విజయసాయిరెడ్డి. జగన్ నమ్మినబంటుగా మారి ఆయనతోపాటు జైలు జీవితం గడిపారు. సాక్షి సహా జగన్ సంస్థలను చూసుకున్నారు.

అయితే ఇప్పుడు జగన్ కాదంటూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన ప్రకటనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను స్తుతిస్తూ ఇక రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు. వైసీపీ తరుఫన బలంగా కొట్లాడిన విజయసాయిరెడ్డి సడెన్ గా ఇలా వైదొలగడం వైసీపీలోనూ కాస్తంత నిరాశ నిసృహలక గురిచేస్తోంది.

జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న ఈయన ఇక రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాననడం అందరికీ నమ్మశక్యంగా లేదు. బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కొందరు.. కేంద్రమంత్రిగా, గవర్నర్ గా వెళతారని మరికొందరు అంటున్నారు.

అయితే స్వతంత్ర మీడియా సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బలమైన గొంతును వినిపిస్తానంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు అదే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి పయనం ఎటు అన్నది ఆసక్తి రేపుతోంది.

Trending today

క్లైమాక్స్ కు కథ.. అడకత్తెరలో చంద్రబాబు

క్రిష్ణా జిల్లాలో టిడిపి లో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్...

48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై...

చంద్రబాబును డామినేట్ చేస్తున్న లోకేష్.

ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా మొదలైన నారా లోకేష్ ప్రయాణం ఇప్పుడు...

పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన..  జగన్ సంచలనం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు...

రగిలిపోతున్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ సస్పెండ్ నేత దువ్వాడ...

Topics

క్లైమాక్స్ కు కథ.. అడకత్తెరలో చంద్రబాబు

క్రిష్ణా జిల్లాలో టిడిపి లో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్...

48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై...

చంద్రబాబును డామినేట్ చేస్తున్న లోకేష్.

ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా మొదలైన నారా లోకేష్ ప్రయాణం ఇప్పుడు...

పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన..  జగన్ సంచలనం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు...

రగిలిపోతున్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ సస్పెండ్ నేత దువ్వాడ...

టీవీ5 సాంబశివ.. చంద్రబాబుపై ఏంటీ మాటలు?

టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద...

టిడిపికి మైనస్… వైసీపీకి ప్లస్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్...

మీరు నవ్వకండి ఇది జోక్ అనుకుంటారు.

తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు...

Related Articles

Popular Categories