Top Stories

జగన్ రె‘ఢీ’ .. ఏపీలో పరిస్థితులు మారుతాయా?

జగన్ దాదాపు ఆరు నెలల తర్వాత ప్రజల మధ్యకి రావాలని చూస్తున్నారు. 2025 సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన చేయాలని తాడేపల్లిలోని పార్టీ కేడర్ సమావేశంలో ఆయన ప్రకటించారు. ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండాలని భావిస్తున్నారు. ఈ విధంగా, 50 రోజుల పాటు ఏపీలోని 26 జిల్లాలను సందర్శించాలని ఆయన యోచిస్తున్నారు. అంతేకాదు, క్యాడర్‌కు తన మద్దతు ఉందని సంకేతాలు పంపాలని కూడా చూస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా నిరుత్సాహంగా ఉంది. వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కూటమి అధికారంలో ఉన్నందున, గ్రామాలు మరియు మండలాల్లో వారిదే ఆధిపత్యం ఉంది. అందువల్ల, వైసీపీ క్యాడర్ పూర్తిగా మౌనంగా ఉంది. ఎందుకు ఇంత తంటా అన్నట్లుగా ఉన్నారు.

2019 నుండి వైసీపీ క్యాడర్‌లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో, వైసీపీ నాయకత్వం వారిని పూర్తిగా పక్కకు నెట్టేసింది. దీంతో వారు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితి 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు తమ స్వంత వ్యాపారంలో బిజీగా ఉన్నారు. అందువల్ల, వైసీపీ క్యాడర్ నిరుత్సాహానికి గురైంది.

సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్న కేసులు, గ్రామాల్లో టార్గెట్ చేసి జరుగుతున్న దాడులు, ఇవన్నీ వైసీపీ నేతల నుంచి ఎలాంటి సహకారం లేకుండా జరుగుతున్నాయి. అందువల్ల, క్యాడర్ పూర్తిగా డీలా పడిందని అంటున్నారు. జగన్ అంటే ప్రజల సందోహం అని చెప్పడం ఉంది. ఆయన ఎన్నికల్లో గెలవవచ్చు లేదా ఓడవచ్చు, కానీ ప్రజలు ఎప్పుడూ ఆయనతో ఉంటారు. అలాగే, గతంలో క్యాడర్ కూడా జగన్‌తో పెద్ద సంఖ్యలో ఉండేది.

అయితే, ఇప్పుడు క్యాడర్ అనుకున్న స్థాయిలో కనిపించకపోతే, అది ఇబ్బంది కలిగించవచ్చా అన్న చర్చ జరుగుతోంది. మరి జగన్ రెఢీ అంటున్నారు, కానీ క్యాడర్ ఎలా ఉంటుందో చూడాలి అని అంటున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories