Top Stories

ఎల్లో మీడియా బురద

ఎల్లో మీడియా బురద జల్లుతోంది. ఈ తెలుగుదేశం మీడియా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కనపెట్టి వైఎస్ జగన్ పై బకెట్ల కొద్దీ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ఏపీ ప్రజలు ఏమిటి తప్పు? ఏమిటీ ఒప్పు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

ఏపీ , ఒడిశా, తమిళనాడు, జమ్మూకశ్మీర్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవార్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని జగన్ ప్రభుత్వం రూ.2.90 పైసలకు సోలార్ పవార్ ను కొనుగోలు చేసింది. అసలు పీక్ స్టేజీలో దేశంలో కరెంట్ యూనిట్ కు రూ.15వరకూ కొంటున్న పరిస్థితి. కానీ జగన్ ప్రభత్వం అత్యంత చీప్ గా వచ్చే రూ.2.90 పైసలకే కొంటుంది అదీ కేంద్రం నుంచే అంటే ప్రజల సొమ్మును ఎంతలా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్లో రూ.1కే దొరికితే జగన్ ప్రభుత్వం రూ.2.90కి కొంటే దగా చేసినట్టు.. కానీ రూ.5కు ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ కరెంట్ దొరుకుతున్న సమయంలో గౌతం అదానీ నేతృత్వంలోని కరెంట్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ ను కొంటున్న జగన్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇది అదానీ నుంచి లంచం తీసుకొని కొంటున్నారని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. చంద్రబాబుకు డప్పు కొడుతూ జగన్ ను ప్రజల్లో విలన్ ను చేసేలా రాతలు రాస్తోంది. దమ్ముంటే మోడీ, అదానీలపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories