Top Stories

ఎల్లో మీడియా బురద

ఎల్లో మీడియా బురద జల్లుతోంది. ఈ తెలుగుదేశం మీడియా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కనపెట్టి వైఎస్ జగన్ పై బకెట్ల కొద్దీ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ఏపీ ప్రజలు ఏమిటి తప్పు? ఏమిటీ ఒప్పు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

ఏపీ , ఒడిశా, తమిళనాడు, జమ్మూకశ్మీర్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవార్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని జగన్ ప్రభుత్వం రూ.2.90 పైసలకు సోలార్ పవార్ ను కొనుగోలు చేసింది. అసలు పీక్ స్టేజీలో దేశంలో కరెంట్ యూనిట్ కు రూ.15వరకూ కొంటున్న పరిస్థితి. కానీ జగన్ ప్రభత్వం అత్యంత చీప్ గా వచ్చే రూ.2.90 పైసలకే కొంటుంది అదీ కేంద్రం నుంచే అంటే ప్రజల సొమ్మును ఎంతలా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్లో రూ.1కే దొరికితే జగన్ ప్రభుత్వం రూ.2.90కి కొంటే దగా చేసినట్టు.. కానీ రూ.5కు ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ కరెంట్ దొరుకుతున్న సమయంలో గౌతం అదానీ నేతృత్వంలోని కరెంట్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ ను కొంటున్న జగన్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇది అదానీ నుంచి లంచం తీసుకొని కొంటున్నారని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. చంద్రబాబుకు డప్పు కొడుతూ జగన్ ను ప్రజల్లో విలన్ ను చేసేలా రాతలు రాస్తోంది. దమ్ముంటే మోడీ, అదానీలపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories