Top Stories

Yellow Media : ఏబీఎన్ వెంకటకృష్ణ, మూర్తి , ఆర్కే బాధ ఇదీ

Yellow Media : ‘తినడానికి తిండి లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె’ అంట.. వెనుకటికి చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు ఇలానే బతికేవారట.. ఖజానా ఖాళీ అంటూ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని పెద్దమనిషి ఇప్పుడు తన గ్రాఫిక్స్ రాజధానిపై విశ్లేషకులతో రోజుకో సెంటిమెంట్ రాజేస్తూ పచ్చ మీడియా ద్వారా ప్రజల చెవుల్లో పిచ్చిపూలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.

తాజాగా ఏబీఎన్ వెంకటకృష్ణ , టీవీ5 మూర్తిలు తమ చానెళ్లలో అమరావతిపైనే చర్చకు పెట్టారు. అమరావతి కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పించారు.వక్తలు చెబుతుంటే ఏబీఎన్ వెంకటకృష్ణ కక్కలేక మింగలేక ఏమీ అనలేక వింటూ కూర్చున్నాడు.

ఇక టీవీ5 మూర్తి శరామామూలుగానే తన డామినేషన్ ను చూపిస్తూ అమరావతి కావాలి అంటూ నొక్కి చెప్పాడు. ఇక ఆర్కే మాత్రం ఇది అమరావతి కాదు కమ్మరావతి అన్న టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనని.. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారని అసలు నిజాన్ని బయటపెట్టారు.

ఇప్పుడు ఈ పచ్చమంద పచ్చ మీడియా అమరావతిపై పాజిటివిటీని జనంలో పెంపొందించే పనిలో చాలా బిజీగా ఉంది. ఈ మేరకు చర్చల్లో కష్టపడుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories