Top Stories

YS Jagan : నేనే వచ్చి ధర్నా చేస్తా : వైఎస్ జగన్

YS Jagan : అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడిందని ఆరోపించారు. 17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటలకు హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయచర్యలను పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్న అనేమాట మాట్లాడలేదు.. ఇంకో గంట తరువాత కార్మికశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో వివరాలు లేవు అని మాట్లాడాడు.. అంత పెద్ద ఘటన జరిగితే ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయారు? అధికారులు ఎప్పుడు పోయారు? కమిషనర్ ఎప్పుడు పోయారు అనేది చూస్తే చాలా బాధ కలుగుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్జీ పాలిమర్స్ బాధితులకి వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో కోటి రూపాయలు పరిహారం. అదే తరహాలో అచ్యుతాపురం ప్రమాద బాధితులకి ఇవ్వాలని డిమాండ్ చేసిన వైయస్ జగన్.. దీనికి ప్రభుత్వం కూడా డిమాండ్‌కి తలొగ్గి అచ్యుతాపురం ప్రమాద బాధితులకి కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. ప్రమాద బాధితులని ఈరోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వైయస్ జగన్ గారికి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

బాధితులకు అందుతున్న వైద్యం, వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరాతీసి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మీకు పరిహారం రాకుంటే నేనే స్వయంగా వచ్చి ధర్నా చేస్తానంటూ జగన్ బాధితుల పక్షాల నిలబడి వారికి స్వయంగా ఆస్పత్రి బెడ్ పై హామీనివ్వడం విశేషం. . జగన్ నే ధర్నా చేస్తానని ప్రకటించడంతో దెబ్బకు దిగివచ్చి రూ.కోటి పరిహారం ఇస్తానని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories