Top Stories

ఫ్యామిలీని కలిపేసిన క్రిస్మస్.. జగన్ ఇంట కుటుంబమంతా నిజమైన పండుగ.. వైరల్ పిక్స్

కలసి ఉంటే సంతోషం అని పెద్దలు ఊరికే అనలేదు. నాడు పులివెందులులో వైఎస్ఆర్ తన తమ్ముడు, బావమరిది కుటుంబాన్ని ఏకం చేసి అన్ని పదవులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేశారు. కుటుంబాన్ని కలిపి వైఎస్ఆర్ ఒక విజయవంతమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు వై.ఎస్. జగన్ తన తండ్రి బాటలోనే నడుస్తూ తల్లితో పాటు కుటుంబాన్ని కూడా కలిపారు.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరూ కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వైఎస్ ఆర్ నుంచే కుటుంబం అంతా క్రిస్టియానిటీని స్వీకరించి ఫాలో అవుతున్నారు. అందుకే ఈ క్రిస్మస్ పండుగను కుటుంబమంతా ఘనంగా ప్రతీ సంవత్సరం జరుపుకుంటోంది.. తాజాగా వైఎస్ జగన్ ఇంట్లో ఈ వేడుక కు అందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తనతో విభేదించి చెల్లి షర్మిలకు మద్దతుగా ఉన్న విజయమ్మ కూడా ఈ వేడుకలో కొడుకు జగన్ తో కలిసి పాలుపంచుకోవడం.. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడం వైరల్ అయ్యింది.

ఒక్క చెల్లి షర్మిల తప్ప కుటుంబమంతా ఈ వేడుకకు హాజరయ్యారు. అందరినీ ఈ క్రిస్మిస్ ఏకం చేసింది.. జగన్ ఇంట కుటుంబమంతా నిజమైన పండుగను చేసుకుంటున్నారు. ఫ్యామిలీని కలిపిన క్రిస్మస్ పండుగను… ఏకం చేసిన జగన్ ఫొటోలను చూసి వైసీపీ శ్రేణులంతా ఆనందపడుతున్నారు. ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories