Top Stories

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా? తాజాగా వైఎస్ షర్మిల – ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో షర్మిల జగన్‌పై విమర్శలు తగ్గించడం, కూటమిపై దాడి పెంచడం, కాంగ్రెస్‌లో యాక్టివిటీ తగ్గించడమే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఆస్తుల వివాదం, రాజకీయ భేదాభిప్రాయాలతో సోదర–సోదరి దూరమయ్యారు. తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రయోగం వర్కౌట్ కాకపోవడం, 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోవడం తర్వాత పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్‌ పాత సన్నిహితులు రంగంలోకి దిగి, జగన్–షర్మిల మధ్య మధ్యవర్తిత్వం నడిపినట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న జగన్‌తో, హైదరాబాద్‌లో ఉన్న షర్మిలతో వేర్వేరుగా చర్చలు జరిపి, చాలా అంశాలకు పరిష్కార మార్గం చూపారట. దాంతో ఇద్దరూ రాజకీయంగా కలిసే దిశగా అంగీకరించారని టాక్.

ఇది నిజమైతే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాట పడినట్టే. కుటుంబ ఐక్యత రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

Trending today

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

Topics

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

2029లో దువ్వాడ శపథం నెరవేరుతుందా?!

వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రాజకీయంగా...

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు...

భోగాపురాన్ని హైజాక్ చేసిన ఎల్లో మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి...

Related Articles

Popular Categories