Top Stories

సజ్జలకు కీలక బాధ్యతలు.. జగన్ సంచలనం

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఈనెల 13న అల్లర్లు సృష్టించాలన్నది వైసీపీ వ్యూహం. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని దానిపై నిరసన తెలుపాలని డిసైడ్ చేశారు.. సంకీర్ణ ప్రభుత్వ లోపాలపై ప్రజలకు వైసీపీ అవగాహన కల్పించన్నారు.

వైసీపీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. దీనికి సంబంధించి సజల రామకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులందరితోనూ ఆయన సమావేశమయ్యారు. 13న జరిగే నిరసనల గురించి మాట్లాడారు. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించాలని కోరారు.

వైసీపీలో సజ్జల పాత్ర తగ్గిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జల కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ సీనియర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌కు పలు ఫిర్యాదులు అందాయని అప్పట్లో చెప్పారు. అయినా జగన్ మాత్రం సజ్జలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి కోఆర్డినేటర్‌ లను నియమించారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌గా సజ్జల నియమితులయ్యారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రణాళికను సమన్వయం చేసే బాధ్యతను సజ్జలకు అప్పగించడం విశేషం. దీంతో వైసీపీలో సజ్జల పాత్ర తగ్గలేదని అర్థమవుతోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories