Top Stories

వైసీపీ నెంబర్ 2 స్థానం ఆమెదే!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత ఎవరు? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు జగన్ చుట్టూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతలు రక్షణ వలయంలా నిలిచారు. కానీ ఇప్పుడు కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు, మరికొందరు కేసుల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో జగన్ తన సొంత కుటుంబ సభ్యురాలైన భార్య భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.

జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఒకప్పుడు ఆయనకు అండగా నిలిచినా.. ఇప్పుడు ఇద్దరూ దూరమయ్యారు. విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడంతో జగన్ మరింత ఒంటరిగా మారినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతి రెడ్డి ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలతో వైసీపీ నెంబర్ 2 స్థానాన్ని భవిష్యత్తులో భారతి రెడ్డి చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories