Top Stories

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారితోపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి వెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఏబీఎన్ చానెల్‌లో సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నేరుగా ప్రశ్నలు సంధించారు.

“జైలు నుంచి వచ్చిన వ్యక్తిని యూఎన్‌కు పంపించడానికి బీజేపీ ఎందుకు ముందుకొచ్చింది?” అని వెంకటకృష్ణ లైవ్ డిబేట్‌లో నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. బీజేపీకి చెందిన ఒక అతి పెద్ద నాయకుడు ఈ వ్యవహారంలో నేరుగా ఇన్‌వాల్వ్ అయ్యాడని, టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా హెచ్చరించాడని ఏబీఎన్ చానెల్ లో వెంకటకృష్ణ వెల్లడించాడు

టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, బీజేపీ హైకమాండ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ విషయంపై స్పందించారు. “మేము బీజేపీకి ఇప్పటికే తెలియజేశాం, తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు” అని పట్టాభి వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు, వెంకటకృష్ణ మైండ్‌వాయిస్ మాత్రం స్పష్టంగా వినిపించింది “ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు?” అని. ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీజేపీ–వైసీపీ మధ్య పెరుగుతున్న ఈ రాజకీయ సాన్నిహిత్యం టీడీపీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందా? లేదా ఇది కేవలం డిప్లొమాటిక్ కార్యక్రమం కోసమా అన్నదానిపై చర్చలు వేడెక్కుతున్నాయి.

మొత్తం మీద, మిథున్ రెడ్డి–పురంధేశ్వరి యుఎన్ పర్యటన బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది.

https://x.com/Samotimes2026/status/1977766773530517646

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories