Top Stories

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ పేర్కొంటున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం మరొకటి లేదన్నది ఆయన వాదన. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం సవాల్ విసిరినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చిలోగా పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కూటమిపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, 2029 ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి ఈ ధీమాను నిరూపించుకునే అరుదైన అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇవి సెమీఫైనల్స్ లా భావించవచ్చు.

ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది.. ప్రతి సభలో ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పే వైసీపీ హైకమాండ్, దానిని ప్రూవ్ చేయాలంటే ఎన్నికల్లో పోటీ తప్పదనే అభిప్రాయంలో ఉంది.

తుది నిర్ణయం వైసీపీ హైకమాండ్ చేతుల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయం 2029 రాజకీయ లెక్కలపై పెద్ద ప్రభావం చూపనుంది. కూటమిని ఓడించి వైసీపీ తనబలం చాటుకొని 2029కి గెలుపు దిశగా ప్రయాణించనుంది.

Trending today

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్...

Topics

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్...

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై...

టీవీ5 మూర్తి.. పరకామణి.. సంచలన ఆరోపణలు

    వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి ఇటీవల తన అరెస్ట్,...

జగన్ రఫ్ఫా.. రఫ్ఫా..యెల్లో మీడియా అర్థనాదాలు 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్...

Related Articles

Popular Categories