Top Stories

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఎదుర్కొంటున్నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ప్రస్తుతం అదే బాటలో పయనిస్తున్నారు. తనపై ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన నిరాధార కథనాలపై ఆయన రాజీలేని పోరాటం చేస్తున్నారు.

సాధారణంగా రాజకీయ నాయకులు తమపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించి వదిలేస్తుంటారు. కానీ లోకేష్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. నన్నే అంటావా? అని మీడియాపై ఫైట్ కు దిగాడు.. తనపై వచ్చిన ప్రతి అసత్య ఆరోపణను న్యాయస్థానం వేదికగా సవాల్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని జిల్లా కోర్టుకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎన్ని ఏళ్లు గడిచినా, ఎన్ని పనులున్నా న్యాయ పోరాటాన్ని మాత్రం విస్మరించడం లేదు. అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలంటే శిక్ష పడాల్సిందేనన్న పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నారు.

కేవలం మాటలతో సరిపెట్టకుండా, న్యాయస్థానంలో వాస్తవాలను నిరూపించేందుకు లోకేష్ ప్రతీకార వాంచతో కోర్టుకు ఎక్కడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. . నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకం లోకేష్ గమనించాలి. ఇలానే చేస్తే వచ్చేది వైసీపీ ప్రభుత్వం.. అప్పుడు లోకేష్ కు దబిడదిబిడే..

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories