Top Stories

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఎదుర్కొంటున్నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ప్రస్తుతం అదే బాటలో పయనిస్తున్నారు. తనపై ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన నిరాధార కథనాలపై ఆయన రాజీలేని పోరాటం చేస్తున్నారు.

సాధారణంగా రాజకీయ నాయకులు తమపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించి వదిలేస్తుంటారు. కానీ లోకేష్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. నన్నే అంటావా? అని మీడియాపై ఫైట్ కు దిగాడు.. తనపై వచ్చిన ప్రతి అసత్య ఆరోపణను న్యాయస్థానం వేదికగా సవాల్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని జిల్లా కోర్టుకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎన్ని ఏళ్లు గడిచినా, ఎన్ని పనులున్నా న్యాయ పోరాటాన్ని మాత్రం విస్మరించడం లేదు. అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలంటే శిక్ష పడాల్సిందేనన్న పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నారు.

కేవలం మాటలతో సరిపెట్టకుండా, న్యాయస్థానంలో వాస్తవాలను నిరూపించేందుకు లోకేష్ ప్రతీకార వాంచతో కోర్టుకు ఎక్కడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. . నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకం లోకేష్ గమనించాలి. ఇలానే చేస్తే వచ్చేది వైసీపీ ప్రభుత్వం.. అప్పుడు లోకేష్ కు దబిడదిబిడే..

Trending today

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

Related Articles

Popular Categories