Top Stories

Nara Lokesh : ఎంత మాయ చేశావు ‘లోకేషం’.. ఒక్క ఫొటోతో దొరికేశావు

Nara Lokesh : నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళుతున్నాడు. రెండు వారాల్లో రెండు సార్లు విదేశాలకు పోవడం అందరిలోనూ అనుమానాలు కలిగిస్తోంది. శంషాబాద్ కు వెళ్లి ప్రత్యేక ఫ్లైట్ లో ఏ దేశానికి వెళ్లాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం.

రహస్యంగా లోకేష్ విదేశాలకు వెళ్లాడని వార్తలు గుప్పుమనడంతో ఆయన అలెర్ట్ అయ్యారు. ఈ వాదనలకు చెక్ పెట్టాలని చూశారు. దీనికి సమాధానం చెప్పారు..

స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో తాను పాల్గొన్నానని.. తాను సచివాలయంలోనే ఉన్నట్టుగా లోకేష్ నమ్మించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. కానీ ఇక్కడే దెబ్బై పోయాడు. దీనికి వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇది ఉదయం నిర్వహించిన సమావేశం అని.. నారా లోకేష్ విదేశాలకు 1.30 గంటలకు బయలు దేరి వెళ్లాడని.. ఎవరి చెవిలో లోకేష్ పూలు పెడుతున్నాడని.. విదేశాలకు రహస్యంగా ఎందుకు వెళుతున్నాడు? ఏంటా కారణం అన్నది బయటపెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే నారాలోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లడం వెనుక ‘ఈవీఎం’లను మేనేజ్ చేశారని.. వాటిని కవర్ చేసేందుకే లోకేష్ విదేశాలకు వెళుతున్నాడని కొందరు అనుమానిస్తున్నారు.

ఏపీలో ఈవీఎంలను మ్యానుక్యూలేట్ చేయడం వల్లే గెలిచారనే చర్చ దేశవ్యాప్తంగా ఆధారాలతో సహా బయటపడుతోంది. ఈ క్రమంలోనే పలువురు వార్డుల్లో మొత్తం ఓట్లను పడిన ఓట్లను సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు. దీంతో దీని నుంచి బయటపడేందుకే నారాలోకేష్ విదేశాలకు రహస్యంగా వెళుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉన్నది అన్నది తెలియదు.. లోకేష్ బాబు దీనిపై నోరు విప్పితే కానీ బయటపడదు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories