Top Stories

బాబు 11Th ఫెయిలంట.. ఏబీఎన్ ఆర్కే బయటపెట్టిన నిజం

నిజాన్ని ఏమాత్రం భయపడకుండా బయటపెట్టడం ఏబీఎన్ ఆర్కే నైజం. జగన్ చెల్లి షర్మిలను కూర్చుండబెట్టి వైసీపీపై ఎంత విషం చిమ్మారో అంతా చూశాం. వైఎస్ ఫ్యామిలీని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు. వీళ్లనే కాదు.. ఇంటర్వ్యూలకు పట్టుకొని వారి పుట్టుపూర్వత్రాలు అన్నీ బయటపెట్టగల సామర్థ్యం ఆర్కే సొంతం..

ఒక్క కేఏ పాల్ కు తప్పితే ఎవరికీ ఇంటర్వ్యూల్లో ఆర్కే భయపడలేదు. మోహన్ బాబు కూడా కాస్త గట్టిగానే ఆర్కే కు గడ్డి పెట్టాడు.

అయితే చంద్రబాబుతోనూ ఆయన చరిత్రను తవ్వి నిజాలు చెప్పిన ఘనత మన ఆర్కే సొంతం. అవును.. చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఏపీలో ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. కేవలం సెకండియర్ మాత్రమే పెట్టారు.

దీంతో జనాలు బాబు నిర్ణయానికి కారణం ఏంటయ్యి ఉంటుందబ్బా అంటూ ఆరా తీస్తున్నారు. దీని వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా? అని శోధిస్తున్నారు. ఈక్రమంలోనే గతంలో ఏబీఎన్ ఆర్కేతో ఇంటర్వ్యూలో ‘చంద్రబాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యానని’ చెప్పిన వీడియోను ట్రోల్ చేస్తున్నారు. బాబు ఫెయిల్ అయ్యాడు కాబట్టే ఏపీలో ఫస్ట్ ఇయర్ కు పరీక్షలను తీసేశాడని ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories