Top Stories

డిప్యూటీ సీఎం పోస్ట్.. ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన నారా లోకేష్.. హాట్ కామెంట్స్

ఏపీలో డిప్యూటీ సీఎం వివాదానికి తెర లేపారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని టీడీపీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఇదే వివాదానికి కారణమైంది. దీనిపై పవన్ మద్దతుదారులు అభ్యంతరం తెలిపారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన అభిమానుల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది.

ఈ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రస్తుతం ఆయన దావోస్‌లో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి ఎన్నో ముఖ్యమైన పనులు అప్పగించారన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. చంద్రబాబు ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఇతర ఆలోచనలకు తావు లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ సమస్యలు లేకుండా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి లోకేష్ ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

ఈ వివాదం కూటమిలో కొంత గందరగోళానికి దారితీసింది. మెల్లమెల్లగా పురోగమిస్తున్న కూటమి మసకబారడం మొదలైంది. ఇరువర్గాలకు ఇదే సంకేతాలు పంపడంతో నేతలు అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలోనే లోకేష్ ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న కూడా చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఈ మొత్తం రంగంలో ఇరువర్గాల శిబిరాలతో పాటు వైసీపీ కూడా పాల్గొంటోంది. రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ వ్యత్యాసం వైసీపీకి తప్పనిసరి. అందుకే ఆ పార్టీ అంతగా కోరుకుంది. ఊహించినట్లుగానే ఇరువర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. మరి ఈ వివాదానికి లోకేష్ ఒక్కసారైనా ముగింపు పలుకుతాడో లేదో.. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories