Top Stories

లోకేశ్ సార్.. ఏంటి ఇదీ

ఏరు దాటేదాక ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న.. ఇలా ఉంటోంది టీడీపీ రాజకీయం.. అవును చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. ఆయన కుమారుడు నారా లోకేష్ దస్ నంబర్ లాంటోరు.. అవును చంద్రబాబును మించి జగన్ ను, వైసీపీని తన పచ్చమీడియాతో డ్యామేజ్ చేశారు.

నాడు ఇదే జగన్ దావోస్ వెళ్లి పెట్టుబడులను లక్షకోట్లకు పైగానే సమీకరించారు. అయితే మన దగ్గరి గ్రీన్ కో, అదానీలతోనే జగన్ పెట్టుబడులు చేసుకున్నారని ఇదే లోకేష్ గతంలో దారుణంగా విమర్శించాడు.

కట్ చేస్తే.. తండ్రితోపాటు దావోస్ వెళ్లిన లోకేష్ బాబు ఏం సాధించారయ్యా అంటే.. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చేశారు. ఇప్పుడు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారని విలేకరులు ప్రశ్నిస్తే.. ‘దావోస్ వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని.. ప్రజేంటేషన్ కోసమని.. అన్నీ మాట్లాడుకొని ఇప్పుడు తాము ఒప్పందాలు చేసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పుకొచ్చారు.

ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మాట్లాడిన మాటలను.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిన వీడియోలను పెట్టి నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories