Top Stories

కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కృష్ణ-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో కూటమికి ఊహించని షాక్ తగిలింది. కూటమి నేరుగా అభ్యర్థిని నిలపకపోయినప్పటికీ, ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అయితే, మొదటి రౌండ్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ తన ప్రధాన ప్రత్యర్థి పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడుకంటే వెనుకబడ్డారు.

ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ పోటీ చేయగా, పిఆర్టియు నుంచి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, యుటిఎఫ్ తరఫున విజయ గౌరీ బరిలో నిలిచారు. త్రిముఖ పోటీలో హోరాహోరీ పోటీ నెలకొంది. కూటమి మద్దతుతో రఘువర్మ విజయం సాధిస్తారని భావించినా, మొదటి రౌండ్ ఫలితాలు భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తొలి రౌండ్లో మొత్తం 20,783 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 19,813 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఈ లెక్కింపులో గాదె శ్రీనివాసుల నాయుడుకు 7,210 ఓట్లు రాగా, రఘువర్మ 6,835 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ 5,810 ఓట్లను సంపాదించారు.

ఇప్పటివరకు ఎవరికీ గెలిచేంత ఆధిక్యం లభించలేదు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో గెలుపెవరిదో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories