Top Stories

సీఎం చంద్రబాబుకే ఎదురెళ్లిన సీఐ

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్‌ షాక్‌ తగిలింది. కర్నూలు రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్య, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు పంపించారు. రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

2019లో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పటి పులివెందుల సీఐగా శంకరయ్య విధులు నిర్వర్తించారు. ఈ కేసులో రక్తపు మరకలను చెరిపారని ఆరోపణలు చంద్రబాబు పలుమార్లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీశాయని శంకరయ్య న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు.

ఇక ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ సీఐ నేరుగా సీఎం పై లీగల్‌ యాక్షన్‌ తీసుకోవడం విశేషంగా మారింది. ఇప్పుడు దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories