Top Stories

సీఎం చంద్రబాబుకే ఎదురెళ్లిన సీఐ

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్‌ షాక్‌ తగిలింది. కర్నూలు రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్య, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు పంపించారు. రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

2019లో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పటి పులివెందుల సీఐగా శంకరయ్య విధులు నిర్వర్తించారు. ఈ కేసులో రక్తపు మరకలను చెరిపారని ఆరోపణలు చంద్రబాబు పలుమార్లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీశాయని శంకరయ్య న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు.

ఇక ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ సీఐ నేరుగా సీఎం పై లీగల్‌ యాక్షన్‌ తీసుకోవడం విశేషంగా మారింది. ఇప్పుడు దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories