Top Stories

వదిలేదే లే.. జగన్ మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. “తగ్గేదేలే… వదిలేదేలే” అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని. టీడీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, తప్పుడు కేసులకు గురైన వారంతా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ హయాంలో పలువురు కార్యకర్తలు, నాయకులు తప్పుడు ఆరోపణలు, వేధింపులు ఎదుర్కొన్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే సంబంధిత అధికారులపై, టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “వదిలేదే లే” అన్న జగన్ మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రగిలించగా, ప్రతిపక్షంలో భయాందోళనలు రేపుతున్నాయి.

జగన్ ఆవిష్కరించిన ఈ డిజిటల్ బుక్‌కు సంబంధించిన లింక్ కూడా అధికారికంగా విడుదల చేశారు. db.weysrcp.com లో వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయాలని దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1970785173840216142

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories