Top Stories

బాలకృష్ణకు చిరంజీవి కౌంటర్

సినీ పరిశ్రమ, రాజకీయాలు మిళితమయ్యే దశలో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగిందని అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోకస్ చేయడం.. దానికి అప్పట్లో స్పందించని ఆయన, తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాత్రం స్పందించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అవమానంపై పలు మార్లు నిలదీసినా చిరంజీవి మౌనంగా ఉండిపోయారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందిస్తూ, “ఆ రోజుల్లో కరోనా నిబంధనల కారణంగా మాత్రమే కొద్దిమందితో కలిశాను” అని వివరణ ఇచ్చారు. జగన్ బాగానే ఆహ్వానించారు.. సత్కరించారు అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో తెర వెనుక టీడీపీ , బాలయ్య కుట్ర ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ఎవరి ప్రభావం ఉందనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రభావితులు రగడ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.

పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు, రాజకీయాలు వేర్వేరని.. ప్రజల కోసం టిడిపితో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక చిరంజీవి తాజా వ్యాఖ్యలు ఏ దిశలోకి దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories