Top Stories

అనిత & సవిత.. అభాసుపాలు అయ్యారుగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డ్రామా మొదలైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడంలో టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా మంత్రులు — వంగలపూడి అనిత మరియు సంజీవ రెడ్డి సవిత — కీలక పాత్ర పోషించారు. కానీ వీళ్ల స్టైల్ జనాలకు పట్టలేదనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ.

అనిత తనదైన రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్ కాలేజీలు కట్టలేదని ఆరోపించారు. మరోవైపు సవిత ఫీల్డ్‌లో డ్రామా ఆడుతూ కాలేజీల పరిస్థితి సరిగ్గా లేదని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ రెండు ప్రయత్నాలు ఒక్కసారిగా ట్రోల్ బాంబుల వర్షంగా మారాయి.

జనాలు, జగన్ అభిమానులు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ఇద్దరు మంత్రులను ట్యాగ్ చేస్తున్నారు. “ఇది కట్టింది ఎవరు?”, “ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, మీరు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?” అంటూ ప్రశ్నలు విసురుతున్నారు.

దీంతో అనిత, సవిత చేసిన రాజకీయ ప్రయత్నాలు రివర్స్ అయ్యాయి. మంత్రులు చెప్పిన మాటలు బూమరాంగ్ అవ్వడంతో వారి పరువు పోతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్, మీమ్స్, కౌంటర్లు వరదలా వస్తున్నాయి.

ఇలా చూస్తుంటే వైసీపీ నిర్మించిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారాయి. ప్రజలు నేరుగా గ్రౌండ్ రిపోర్టులు చూపించడం వల్ల ఈ ఇష్యూ టీడీపీ ప్లాన్ చేసిన విధంగా ప్లస్ అవ్వక మైనస్‌గా మారినట్టే కనిపిస్తోంది.

https://x.com/DrPradeepChinta/status/1967850295054225587

Trending today

ఆ మీడియాపై వైసీపీ ఆగ్రహం

తెలుగు మీడియా వర్గాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కథనాలు...

తిరుమల తిరుపతిలో ఘోర అపచారం

తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల మనసును కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. పవిత్రక్షేత్రంగా...

చంద్రబాబు పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని ప్రముఖ జర్నలిస్ట్ ఏబీఎన్ వెంకటకృష్ణ...

వైసీపీకి బీజేపీ రిటర్న్ గిఫ్ట్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అవసరార్ధం వాడుకొని వదిలేసే వైఖరి కొత్త చర్చకు...

నాగార్జునకు వార్నింగ్ ఇచ్చిన దమ్ము శ్రీజ

‘అగ్నిపరీక్ష’ షోలో తన స్పష్టమైన పాయింట్స్‌తో ఆకట్టుకున్న దమ్ము శ్రీజ, బిగ్...

Topics

ఆ మీడియాపై వైసీపీ ఆగ్రహం

తెలుగు మీడియా వర్గాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కథనాలు...

తిరుమల తిరుపతిలో ఘోర అపచారం

తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల మనసును కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. పవిత్రక్షేత్రంగా...

చంద్రబాబు పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని ప్రముఖ జర్నలిస్ట్ ఏబీఎన్ వెంకటకృష్ణ...

వైసీపీకి బీజేపీ రిటర్న్ గిఫ్ట్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అవసరార్ధం వాడుకొని వదిలేసే వైఖరి కొత్త చర్చకు...

నాగార్జునకు వార్నింగ్ ఇచ్చిన దమ్ము శ్రీజ

‘అగ్నిపరీక్ష’ షోలో తన స్పష్టమైన పాయింట్స్‌తో ఆకట్టుకున్న దమ్ము శ్రీజ, బిగ్...

జడ శ్రవణ్ మాస్ ట్రోలింగ్!!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల...

జగన్ క్రెడిట్ కొట్టేసిన కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా అమర్...

పబ్లిసిటీ కోసం ఇంతనా నారాలోకేష్ అన్నా

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న...

Related Articles

Popular Categories