Top Stories

‘బాబు’ ఏక్ నంబర్.. ‘లోకేష్’ దస్ నంబర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ చోరీ ఆరోపణలు కొత్తవి కావు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ చుట్టూ కూడా నేతల మధ్య మాటలతూటాలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే తరహాలో మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ వర్గాలు చేస్తున్న విమర్శలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

వాస్తవానికి, ReNewCorp అనే రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీతో ఒప్పందం 2023లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో కుదిరింది. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో వైయస్ జగన్ ప్రభుత్వం. విద్యుత్, పచ్చశక్తి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ అంగీకరించడం జగన్ హయాంలో జరిగిన ముఖ్య పరిణామాల్లో ఒకటిగా భావించారు.

ఇటీవల ఈ కంపెనీ పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలో ఆ సంస్థను తన ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో సంతకం చేసిన ఒప్పందానికే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలనుకోవడం రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు కారణమైంది.

వైఎస్సార్‌సీపీ వర్గాలు దీనిపై ఘాటుగా స్పందిస్తూ “జగన్ ప్రభుత్వం రప్పించిన కంపెనీని ఇప్పుడు తన ఖాతా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారేంటి? దొరికిపోయారు కదా!” అంటూ లోకేష్‌పై దాడి చేస్తున్నారు. చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. లోకేష్ దస్ నంబర్ లాగా ఉన్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
https://x.com/JaganannaCNCTS/status/1988911336676577690?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories