Top Stories

టీడీపీలో పెను తుఫాన్.. చంద్రబాబు సీటుకే ఎసరు పెట్టిన లోకేష్

తనకు డిప్యూటీ సీఎం పదవి దక్కకపోవడంతో మంత్రి నారా లోకేష్ రగిలిపోతున్నారా? చంద్రబాబు, పవన్ లు ఇవ్వరని తెలియడంతో ఇక మరో ప్లాన్ వేశారా? ఏకంగా చంద్రబాబు కుర్చీకే ఎసరు పెడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వరని తెలియడం.. అన్ని వైపులా పవన్ ప్యాక్ చేయడం.. చంద్రబాబు మాట వినకపోవడంతో కొత్త ఫార్ములాను నారా లోకేష్ తెరపైకి తెచ్చినట్టుగా అర్థమవుతోంది.

ఏకంగా పార్టీలోనూ పెనుతుఫాన్ తీసుకొచ్చాడు. డిప్యూటీ సీఎం పదవి పై స్పందిస్తూ ఏకంగా తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికే ఎసరు పెట్టిన మంత్రి నారా లోకేష్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ తీసుకొస్తున్నాడు లోకేష్.. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్మ్స్ కంటే ఎక్కువ కొనసాగకూడదు అనేది నా ఉద్దేశమని.. ఇది పార్టీలో అమలు చేయాలని లోకేష్ కోరారు… అది నా వ్యక్తిగతం పొలిట్ బ్యూరోలో చర్చిస్తామన్నారు.

లోకేష్ ఫార్ములా అమలైతే ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఇక వచ్చేసారి సీఎం సీటు దక్కదని తేలిపోయింది. దీంతో నారా లోకేష్ ఏపీకి సీఎం అవుతారని.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ దఫా అని అర్థమైంది. ఇది లోకేష్ పెట్టిన ఫిటింగ్ గా అర్థమవుతోంది. పవన్ కు ఇది పోటుయేనని అంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories