Top Stories

ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష పెట్టిన చంద్రబాబు

ఊరికే ఉండరు మహానుభావులు అని.. ఇప్పటికే రోడ్లు వేసి టోల్ టాక్స్ వసూలు చేస్తానంటూ రాష్ట్రమంతా వాహనదారులకు షాకిచ్చారు చంద్రబాబు. దీంతో చిన్న చితకా గ్రామస్థాయి రోడ్లు బాగు అయినా కూడా కొందరు టీడీపీ నేతలు ప్రైవేటుగా టోల్ ట్యాక్సులు వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు.

ఇప్పుడు ఈ రభస కంటిన్యూ అవుతుండగానే చంద్రబాబు తన టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ పెట్టాడు. సంక్రాంతికి ప్రతీ ఆంధ్ర కుటుంబం సొంత ఊరుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంక్రాంతికి ఊరికి వచ్చిన ఏ ఒక్కరైనా రోడ్డు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇక అంతే సంగతులు అట.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యులను చేసి తాట తీస్తానంటూ బాబు గారు హుకూం జారీ చేశారు.

దీంతో ఏపీ జనాలు తమ ఊరి రోడ్లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి రెడీ అవ్వండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇది ప్రజల అసౌకర్యాన్ని తీర్చడంతోపాటు ఎమ్మెల్యేలకు కొత్త పరీక్షగా మారనుంది.

దీంతో ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గంలోని రోడ్లను వేయడానికి.. గుంతలు పూడ్చడానికి రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు పండుగ ముందర మాకు కొత్త టెన్షన్ పెట్టారని టీడీపీ ఎమ్మెల్యేలంతా కంగారు పడుతున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories