Top Stories

వదిలేదే లే.. జగన్ మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. “తగ్గేదేలే… వదిలేదేలే” అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని. టీడీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, తప్పుడు కేసులకు గురైన వారంతా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ హయాంలో పలువురు కార్యకర్తలు, నాయకులు తప్పుడు ఆరోపణలు, వేధింపులు ఎదుర్కొన్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే సంబంధిత అధికారులపై, టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “వదిలేదే లే” అన్న జగన్ మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రగిలించగా, ప్రతిపక్షంలో భయాందోళనలు రేపుతున్నాయి.

జగన్ ఆవిష్కరించిన ఈ డిజిటల్ బుక్‌కు సంబంధించిన లింక్ కూడా అధికారికంగా విడుదల చేశారు. db.weysrcp.com లో వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయాలని దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1970785173840216142

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories