Top Stories

తెల్దేశం నాకొడుకయినా .. జన్సేన నాకొడుకయినా.. నా కమీషన్ నాకు ఇవ్వాల్సిందే..

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామాంత రాజ్యాలుగా భావిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక, మైనింగ్ సహా ప్రకృతి వనరులను గుప్పిట పట్టి అమ్మేసుకుంటున్నారు. దర్జాగా దందా నిర్వహిస్తున్నారు.

ఇక ఫ్యాక్షన్ రాజ్యమేలే అనంతపురంలో అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గానే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతీ లిక్కర్ షాప్ నాకే కావాలి.. ఎవరికైనా వెళ్లినా నాకు వాటా ఉండాల్సిందేనని హుకూం జారీ చేశాడు. ‘తెలుగుదేశం, జనసేన నా కొడకల్లారా ఎవరైనా లిక్కర్ దందాలో వేలుపెడితే తాటతీస్తాను’ అంటూ ఓపెన్ గానే జేసీ హెచ్చరికలు పంపాడు.

ఇసుక, సారాయి, క్లబ్బుల దందా అవసరం లేదు.. లిక్కర్ దందాలో మాత్రం వేలుపెడితే ఊరుకోను. మీరు ఎంతైనా దోచుకోండి.. లిక్కర్ షాపుల్లో మాత్రం నాకు 15-20 శాతం కమీషన్ నాకు ఇవ్వాల్సిందే అంటూ ఓపెన్ గానే హెచ్చరించారు.

ఒక టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఓపెన్ గానే 15 శాతం నాకు కమీషన్ కావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా బెదిరింపులకు దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలు ఇలా ఉంటే ఇక అభివృద్ధి ఎక్కడని.. అంతా దోపిడీనే అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories