Top Stories

తెల్దేశం నాకొడుకయినా .. జన్సేన నాకొడుకయినా.. నా కమీషన్ నాకు ఇవ్వాల్సిందే..

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామాంత రాజ్యాలుగా భావిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక, మైనింగ్ సహా ప్రకృతి వనరులను గుప్పిట పట్టి అమ్మేసుకుంటున్నారు. దర్జాగా దందా నిర్వహిస్తున్నారు.

ఇక ఫ్యాక్షన్ రాజ్యమేలే అనంతపురంలో అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గానే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతీ లిక్కర్ షాప్ నాకే కావాలి.. ఎవరికైనా వెళ్లినా నాకు వాటా ఉండాల్సిందేనని హుకూం జారీ చేశాడు. ‘తెలుగుదేశం, జనసేన నా కొడకల్లారా ఎవరైనా లిక్కర్ దందాలో వేలుపెడితే తాటతీస్తాను’ అంటూ ఓపెన్ గానే జేసీ హెచ్చరికలు పంపాడు.

ఇసుక, సారాయి, క్లబ్బుల దందా అవసరం లేదు.. లిక్కర్ దందాలో మాత్రం వేలుపెడితే ఊరుకోను. మీరు ఎంతైనా దోచుకోండి.. లిక్కర్ షాపుల్లో మాత్రం నాకు 15-20 శాతం కమీషన్ నాకు ఇవ్వాల్సిందే అంటూ ఓపెన్ గానే హెచ్చరించారు.

ఒక టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఓపెన్ గానే 15 శాతం నాకు కమీషన్ కావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా బెదిరింపులకు దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలు ఇలా ఉంటే ఇక అభివృద్ధి ఎక్కడని.. అంతా దోపిడీనే అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories